వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడిన 'వీసీ సొల్యూషన్స్' కాల్సెంటర్ యజమాని వికాస్కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు.
కంప్యూటర్ వైరస్లు, బ్యాంక్ ఖాతా సమస్యల పేరుతో బెదిరించి గిఫ్ట్ కార్డ్స్, క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. హవాలా మార్గాల ద్వారా ఈ సొమ్మును మార్చుకున్న నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...
