వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి కార్మిక కార్డుల ద్వారా ప్రభుత్వం అందించే సహాయక పథకాలను అసంఘటిత రంగ నిపుణులు, శ్రామికులు పూర్తిస్థాయిలో వాడుకోవాలని జిల్లా కార్మిక శాఖాధికారి ఎం.డి.రఫీ తెలిపారు.
చామనపల్లి (ధర్మారం)లో బుధవారం చేపట్టిన కార్డుల నమోదు శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ గుర్తింపు కార్డు వల్ల లభించే బీమా, ఇతర సదుపాయాలను వివరించారు. సర్పంచ్ రేవతి, జీపీ కార్యదర్శి ప్రశాంత్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

