వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరం విద్యార్థులు అనంతపురం లో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ అండర్ 16 బాలుర విభాగంలో, అశోక్ బాబు, సాయి ప్రసాద్
రాష్ట్ర జట్టుకు ఎంపిక అయ్యారని, హెచ్ ఎం రామకృష్టప్ప తెలిపారు.
ఎంపిక ఆయన విద్యార్థులు రేపటి నుండి మూడు రోజులు పాటు Z P హై స్కూల్ మార్కాపురం లో జరిగే రాష్ట్రస్తాయి క్రీడలో పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ V నాగేంద్ర తెలిపారు.
Comments
Loading comments...

