వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి నాలుగు రోజులుగా ఆర్టీసీ బస్సు సకాలంలో రాకపోవడంతో గద్వాలకు వెళ్లే పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో అదనపు ఛార్జీల భారం పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సర్వీసు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

