Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిలో బస్సు నిలిపివేత

Follow Udayam on Google
మానస శర్మ Jul 05, 2026 7:23 AM అల్లూరి General
అడవిలో బస్సు నిలిపివేత - Udayam
భద్రాచలం నుండి బయలుదేరిన ఆర్టీసీ బస్సు మోతుగూడెం-సీలేరు అడవి మార్గంలో భారీ వర్షం, చెట్లు విరిగిపడటంతో అర్ధరాత్రి నిలిచిపోయింది. అధికారులు స్పందించకపోవడంతో 40 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు ప్రయాణికులు, డ్రైవర్లు స్వయంగా గొడ్డళ్లతో శ్రమించి చెట్లను తొలగించారు. ఎనిమిది గంటల తర్వాత శనివారం ఉదయం బస్సు సురక్షితంగా సీలేరు చేరుకుంది.

Comments

G
Loading comments...