Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనెమలిపురిలో వరుస చోరీల కలకలం

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 3:17 PM పల్నాడు General
పెదనెమలిపురిలో వరుస చోరీల కలకలం - Udayam
పెదనెమలిపురిలో తాళం వేసిన రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అనురాధ ఇంట్లో రెండు బీరువాలు పగులగొట్టి సుమారు రూ.లక్ష నగదు, 57 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. మరో ఇంట్లో విలువైన వస్తువులు లేవని ఆ ఇంటి కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది.

Comments

G
Loading comments...