వార్తలకు తిరిగి వెళ్లండి
ఉంగుటూరులో వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ

ఉంగుటూరులో కిరాణా వ్యాపారి చొప్పెర లక్ష్మణస్వామి, సుబ్బలక్ష్మి వృద్ధ దంపతుల ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. తలుపు గడి పగలగొట్టి బీరువాలోని రూ.50 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ఈ చోరీలో సుమారు రూ.2.5 లక్షల సొత్తు పోయినట్లు అంచనా వేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, క్లూస్టీం మరియు జాగిలాలతో ఆధారాలు సేకరించారు.
Comments
Loading comments...