వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో నిత్యావసర సరకుల ధరలు పెరుగుతున్నాయి. బియ్యం, ఉల్లి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పప్పుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బియ్యం క్వింటాలుకు రూ.400 నుంచి రూ.800 వరకు పెరిగింది. పంటల దిగుబడి తగ్గుతుందనే అంచనాలతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...
