వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధన కోసం చేపడుతున్న నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జాతీయ రహదారికి సమాంతరంగా రైల్వే మార్గం ఏర్పాటు చేసే వరకు అండగా ఉంటామని నేతలు తెలిపారు.
దీక్షలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిమ్మల శ్రీనివాస్గౌడ్, వెంకటేశ్వర్లు అన్నారు. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి కూడా అండగా ఉంటారని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

