Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుకింగ్ చేసుకున్న రైతులకే యూరియా ముచ్కూర్ సొసైటీ స్పష్టం

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 8:43 PM నిజామాబాద్General
బుకింగ్ చేసుకున్న రైతులకే యూరియా ముచ్కూర్ సొసైటీ స్పష్టం - Udayam
ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేపట్టారు. ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యతగా యూరియా బస్తాలు అందిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ దేవేందర్ తెలిపారు. రైతుల సమక్షంలో పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, సొసైటీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

Comments

G
Loading comments...