వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో నాచు పేరుకుపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నంది నోట్లో నుంచి నిత్యం జలధార ప్రవహించే ఈ పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది.
శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించి అభిషేకం చేశారని స్థలపురాణం చెబుతోంది. అధికారులు స్పందించి నాచును తొలగించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు
Comments
Loading comments...

