వార్తలకు తిరిగి వెళ్లండి

2024 బుడమేరు వరదల తర్వాత విజయవాడకు మళ్లీ ముంపు రాకుండా చేపట్టిన రక్షణ పనులు రెండేళ్లైనా పూర్తికాలేదు. శాంతినగర్ వద్ద 500 మీటర్ల రక్షణ గోడలో సుమారు 400 మీటర్లు మాత్రమే పూర్తవగా, బకాయిలతో మిగిలిన పనులు నిలిచిపోయాయి.
రూ.150 కోట్ల కాలువ లైనింగ్ పనులు కూడా కిలోమీటరు మేరకే పూర్తయ్యాయి. పనులు పూర్తికాకపోతే మళ్లీ ముంపు ప్రమాదం ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

