వార్తలకు తిరిగి వెళ్లండి

బుడమేరు కట్ట తెంచుకోవడంతో విజయవాడ గతంలో ఎన్నడూ లేనంతగా వరద ముంపునకు గురైంది. భారీ వర్షాలు, ఊహించని వరదలకు తోడు బలహీనమైన గట్టు, బుడమేరు పొడవునా అడ్డగోలు ఆక్రమణలు విపత్తును మరింత తీవ్రం చేశాయి.
ఆక్రమణలను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించినా కార్యాచరణ కనిపించడంలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోసారి వరద ముంచుకొస్తే పరిస్థితి ఏంటన్న భయం నగరవాసులను వెంటాడుతోంది.
Comments
Loading comments...

