వార్తలకు తిరిగి వెళ్లండి

సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారని జిల్లా అధ్యక్షుడు వీరేశం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి బసవరాధన నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ.. బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆచరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరించాలని సూచించారు.
Comments
Loading comments...

