Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

Follow Udayam on Google
Jaipal Aug 20, 2026 8:58 PM నాగర్ కర్నూల్General
బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 18 వ వార్డు శ్రీనగర్ కాలనీ 3 వ వార్డు దేశి ఇటిక్యాలలోని వస్తే దవాఖానాలను గురువారం పరిశీలించిన కలెక్టర్ దవఖానలో అందుతున్న వైద్య సేవలు సిబ్బంది హాజరు నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందుతున్న చికిత్స మందుల లభ్యతపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న కలెక్టర్

Comments

G
Loading comments...