వార్తలకు తిరిగి వెళ్లండి

రేగిడి (M) తునివాడ వద్ద మంగళవారం ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. కండిషన్లోని బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనలో ఓ బాలిక తీవ్రంగా గాయపడగా రాజాం ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ఫిట్నెస్లో బస్సులను నడుపుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై అధికారుల నిఘా ఏదని ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

