వార్తలకు తిరిగి వెళ్లండి

సుర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై టీఆర్ఎస్ చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

