Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళులు

Follow Udayam on Google
sudheer Aug 28, 2026 1:31 PM కరీంనగర్General
బషీర్‌బాగ్ అమరవీరులకు నివాళులు - Udayam
ఉమ్మడి రాష్ట్రంలో సాగిన బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరుల త్యాగాలు అజరామరమని వామపక్ష నాయకులు కొనియాడారు. కరీంనగర్ సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, ఏఐఎఫ్‌బీ, సిపిఐఎంఎల్ నేతలు పాల్గొని అమరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలే వారికి నిజమైన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...