వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం శివారులో రాత్రి సుమారు 11 గంటల సమయంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

