వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్లో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త అనిల్ తన భార్య రజితను కాళ్లు, చేతులు కట్టి కత్తితో మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తల్లి హత్యకు గురికావడంతో వారు అనాథలుగా మారడం స్థానికులను కలచివేసింది.
Comments
Loading comments...
