వార్తలకు తిరిగి వెళ్లండి
మేడ్చల్లో రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ నిరసన

మేడ్చల్లో గుంతలమయంగా మారిన రోడ్ల పరిస్థితికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక మహిళలు కలిసి రోడ్డుపై గుంతలోని నీటిలో వరినాట్లు వేసి వినూత్నంగా ఆందోళన చేపట్టారు.
బీఆర్ఎస్ నేత బాసురాది భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...