వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా పోతులబొగుడ నుంచి వెల్దుర్తి వరకు 8 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించిన ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

