వార్తలకు తిరిగి వెళ్లండి
సూర్యాపేటలో బీఆర్ఎస్ ధర్నా

Photo Gallery
కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించి, ఎండిపోతున్న పంటలకు కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో నీరందించి రైతులను ఆదుకున్నామని వారు గుర్తు చేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...