వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారంలో భూ వివాదం నేపథ్యంలో అన్న కత్తితో దాడి చేయగా తమ్ముడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తరచూ భూమి గెట్టు, బోరు, దారి విషయంలో సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

