Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్ముడి కోసం అన్న మృతి

Follow Udayam on Google
Harika Aug 21, 2026 9:58 AM జయ శంకర్ భూపాలపల్లి General
తమ్ముడి కోసం అన్న మృతి - Udayam
గణపురం మండలం ధర్మరావుపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఊరి చెరువులో జేసీబీతో తవ్విన గుంతలో పడిపోయిన తమ్ముడు దేవేందర్‌ను కాపాడేందుకు వెళ్లిన తోట రాజు (38) నీటిలో మునిగి మృతిచెందాడు. గ్రామస్తులు దేవేందర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. రాజును మాత్రం కాపాడలేకపోయారు. మృతుడికి భార్య రమ్య, కుమార్తె ఉన్నారు.

Comments

G
Loading comments...