Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జోడీకి కాంస్యం

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 6:42 PM జాతీయంక్రీడలు
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జోడీకి కాంస్యం - Udayam
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో చైనాకు చెందిన లియు షెంగ్షు-టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21తో ఓడింది. తొలి గేమ్‌ను గెలిచిన భారత జోడీ తర్వాత రెండు గేమ్‌లను కోల్పోయింది. దీంతో ఫైనల్‌కు చేరకుండానే కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

Comments

G
Loading comments...