వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేయడం లేదు. గ్రామాల్లో వేల రూపాయలతో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి.
గాంధారి, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో వందల కెమెరాలు దెబ్బతిన్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.
Comments
Loading comments...
