Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్యాధార బోధనతోనే ఉజ్వల భవిష్యత్తు

వైష్ణవి శర్మ Jul 23, 2026 11:57 AM వికారాబాద్in about 4 hours
కృత్యాధార బోధనతోనే ఉజ్వల భవిష్యత్తు - Udayam Digital
తాండూరు మండలంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, ఎక్కువకాలం గుర్తుండేలా కృత్యాధార బోధన అందించాలని ఎంఈఓ ఇందుప్రియ సూచించారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అన్వేషించి బోధన కొనసాగించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్‌పై తర్ఫీదునిచ్చారు.

Comments

G
Loading comments...