Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడియారం బైపాస్‌లో వంతెన పనులు నత్తనడక

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 2:39 PM మెదక్General
వడియారం బైపాస్‌లో వంతెన పనులు నత్తనడక - Udayam
చేగుంట మండలం వడియారం వద్ద 44వ జాతీయ రహదారి బైపాస్‌ సర్కిల్‌లో ప్రమాదాల నివారణకు చేపట్టిన వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పది నెలలు గడిచినా 10 శాతం పనులు కూడా పూర్తికాలేదు. రూ.30 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణం రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉంది. పనులు ఆలస్యం కావడంతో బైపాస్‌ వద్ద ప్రమాదాల ముప్పు కొనసాగుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...