Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్రిడ్జిపై నుంచి పడిన వోల్వో బస్సు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 09, 2026 8:17 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్‌ వోల్వో బస్సు అనంతపురం వద్ద ఈచర్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పొగురూరు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాయి. సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...