Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి బ్రిక్స్ విద్యాశాఖ మంత్రుల సమావేశం

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 05, 2026 9:17 AM ఆల్ ఇండియా జాతీయ
నేటి నుంచి బ్రిక్స్ విద్యాశాఖ మంత్రుల సమావేశం - Udayam Digital
ఒడిశాలోని భువనేశ్వర్‌లో 13వ బ్రిక్స్ విద్యాశాఖ మంత్రుల సమావేశం బుధవారం ప్రారంభంకానుంది. ఆగస్టు 7 వరకు జరిగే ఈ సమావేశంలో సభ్య దేశాల విద్యాశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రాథమిక విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లపై సహకారం అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశంలో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...