వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంతి సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి బ్రహ్మానందం మృతి చెందడంతో, మోతే శ్మశానవాటికలో ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పరామర్శించి సానుభూతి తెలిపారు.
ఆయన వెంట వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావు తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

