వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా రామాయంపేటలో ముగ్గురు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కేసీఆర్ కాలనీకి చెందిన ధనుష్, మనోజ్, షేక్ సమీర్లు ఆడుకునేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుర ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
