వార్తలకు తిరిగి వెళ్లండి

చాపాడు మండలం మడూరు ప్రాంతంలో 11 ఏళ్ల బాలుడు ఆసిఫ్ విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. సోమవారం బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చేపట్టారు.
మంగళవారం సాయంత్రం బాలుడి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

