వార్తలకు తిరిగి వెళ్లండి
సిక్కిం టన్నెల్లో కొండచరియలు

సిక్కింలోని నామ్చి జిల్లా సమర్డంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్పై కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో టన్నెల్ ప్రవేశమార్గం మూసుకుపోవడంతో పలువురు లోపలే చిక్కుకుపోయారు.
ప్రమాద స్థలంలో మీథేన్ గ్యాస్ లీక్ అవుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వాయువు ప్రభావంతో సహాయక సిబ్బంది స్పృహ తప్పి పడిపోతుండటంతో రెస్క్యూ ప్రక్రియ కష్టంగా మారింది.
Comments
Loading comments...