వార్తలకు తిరిగి వెళ్లండి
టాటా సుమోపై కుప్పకూలిన కొండచరియలు
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో టాటా సుమోపై కొండచరియలు విరిగిపడటంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉదయ్పూర్–పాంగి మార్గంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమోపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...