వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలం బందరవాణిపేటలో సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదానికి గురైన మత్స్యకారులు బోటు ధ్వంసం అయింది.బోటు యజమానులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరాంధ్ర మత్స్యకారుల సంఘం నాయకులు చోడిపల్లి నారాయణరావు కోరారు.
బుధవారం ఆ గ్రామం వెళ్లి ధ్వంసమైన బోటును పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార ఛైర్మన్ కొల్లి పెద్దరాజుకి వినతి పత్రం సమర్పిస్తానని ఆయన తెలియజేశారు.
Comments
Loading comments...

