వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద లెప్రసీ నిర్మూలన వారోత్సవాలు శుక్రవారం జరిగాయి.
ఆశా వర్కర్లు 20 బృందాలుగా ఏర్పడి నేటి నుంచి ఈ నెల 25 వరకు సర్వే చేయాలని వైద్యాధికారి చిరంజీవి నాయుడు సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందజేయాలని తెలియజేశారు. లెప్రసీ వ్యాధికి గల కారణాలను రోగులకు వివరంగా తెలియజేయాలన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

