వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విమోచన కోసం పోరాడిన యోధుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం విమోచన ఉద్యమ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్
మండల అధ్యక్షుడు శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

