వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల పండుగ సందర్భంగా స్థానిక పోచమ్మ తల్లి ని దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
ఆయన మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి బాగా పంటలు పండాలని ప్రతి ఒక్కరు ఆయురా రోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

