Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ పట్టణంలో ఆహార భద్రతా అధికారి నవిత తనిఖీలు

Follow Udayam on Google
raju Sep 09, 2026 7:05 PM నిజామాబాద్General
బోధన్ పట్టణంలో ఆహార భద్రతా అధికారి నవిత తనిఖీలు - Udayam
నిజామాబాద్ ఆహార భద్రతా అధికారి బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో రాకాసిపేట ప్రాంతంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులు, మండీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. 10 కిలోల పాడైన టమోటాలు, సింథటిక్ ఆహార రంగులు, పాడైన సురక్షితం కాని ఆహార పదార్థాలన్నింటినీ అక్కడికక్కడే ధ్వంసం చేసి పారవేశారు. 5 ఆహార వ్యాపార సంస్థలకు వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...