వార్తలకు తిరిగి వెళ్లండి
బూదరాళ్ల స్కూల్ వివాదం

Photo Gallery
కొయ్యూరు మండలం బూదరాళ్ల ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు రాకపోవడంతో స్థానికులు శుక్రవారం తాళం వేసి నిరసన తెలిపారు. గతంలో ఫిర్యాదు చేసినా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎంఈవో సింహాచలం స్పందించారు. జీకే గూడెం నుండి తాత్కాలికంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించినట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...