Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొంరాస్‌పేటలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 12:00 PM వికారాబాద్General
బొంరాస్‌పేటలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభం - Udayam
​బొంరాస్‌పేటలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక సర్వే మంగళవారం ప్రారంభమైంది. జెడ్పీ సీఈఓ సుధీర్, హౌసింగ్ పీడీ ముక్రంబాబా నేతృత్వంలోని అధికారుల బృందం ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం అల్లిఖాన్ పల్లిలో ఏఈ సాయినాథ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సోని చేపడుతున్న సర్వేను అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...