Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లి చివరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 8:36 PM విజయనగరంGeneral
బొండపల్లి చివరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం - Udayam
బొండపల్లి మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశాన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సమావేశంలో మండల పరిషత్ పరిధిలోని పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మండల పరిషత్ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ చివరి సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చల్లా చలం నాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...