వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రాలయం క్యాంటీన్ తనిఖీ రిపోర్టులో 98 శాతం నిబంధనలు పాటించినట్లు ఎఫ్డీఏ తెలపగా బాంబే హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. 'ఒక పురుగు కూడా కనిపించలేదా?' అని ప్రశ్నిస్తూ, నలుగురు లాయర్లతో కూడిన బృందాన్ని తనిఖీకి ఆదేశించింది.
ప్రైవేట్ హోటళ్లపై మాత్రమే చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వ కార్యాలయాల పట్ల ఉదాసీనంగా ఉండటం సరికాదని కోర్టు పేర్కొంది.
Comments
Loading comments...
