వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ విమాన ప్రయాణికుల బోర్డింగ్ పాస్లపై స్టాంపింగ్ నిబంధనను కేంద్రం తొలగించింది. సెప్టెంబర్ 1 నుంచి ప్రయాణికులు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం స్మార్ట్ఫోన్లో ఈ-బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోతుంది.
ఫిజికల్ బోర్డింగ్ పాస్ను కూడా తీసుకురావచ్చు. అయితే దానిపై స్టాంపు వేయరు. ప్రయాణికుల అసౌకర్యం, స్టాంపింగ్ తప్పిదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

