Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంటుపల్లిలో "నమస్తే ఎచ్చెర్ల"

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 12:41 PM శ్రీకాకుళంGeneral
బంటుపల్లిలో "నమస్తే ఎచ్చెర్ల" - Udayam
రణస్థలం మండలంలోని బంటుపల్లిలో "నమస్తే ఎచ్చెర్ల" కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే "నమస్తే ఎచ్చెర్ల" కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...