వార్తలకు తిరిగి వెళ్లండి

పోహరాఘడ్లో బంజారా సేవా దళ్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. రఘురాం నాయక్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మహబూబ్నగర్కు చెందిన కాట్రావత్ హరి నాయక్ ఉపాధ్యక్షుడిగా, ప్రభు నాయక్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

