Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 05, 2026 12:05 AM మహబూబ్‌నగర్General
బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి లోని 13 వ వార్డు బాదేపల్లి బంగారు మైసమ్మ బోనాల పండుగ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని పండుగలు ఘనంగా నిర్వహించు కుంటున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...