వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యువెలరి షాప్లో మహిళలు బంగారం చోరీ చేశారని యజమాని ఆరోపించారు. తాండూర్ పట్టణంలోని గంజిపల్లి సాయి జ్యువెలరి షాప్లో ఇద్దరు మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించి వేరే వాళ్లతో మాట్లాడుతుండగా టేబుల్ ఎక్కి మరీ బంగారం ఎత్తుకెళ్లడం సీసీ పుటేజీలో రికార్డ్ అయిందని వాపోయారు.
ఈ ఘటనపై తాండూర్ PSలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

